మచిలీపట్నం:
బాలల కేటగిరీలో గుడివాడ మాంటిసోరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కు చెందిన ఎస్ అశ్విన్ కుమార్ మరియు ఉపాధ్యాయుల కేటగిరిలో మచిలీపట్నం మండలం గుండుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ బి సోమేశ్వర రావు గారు విజేతలుగా నిలిచారు. విజేతలను జిల్లా విద్యాశాఖ అధికారి అభినందించారు.
Comments
Post a Comment